ఐఐఐటికు కేశవరావుపేట విద్యార్థులు ఎంపిక

78చూసినవారు
ఐఐఐటికు కేశవరావుపేట విద్యార్థులు ఎంపిక
ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. 586 మార్కులు సాధించిన జస్వంత్, 584 మార్కులు సాధించిన జాహ్నవి నూజివీడు ట్రిపుల్ ఐటిలో ప్రవేశానికి ఎంపిక కాగా, 572 మార్కులుతో మౌనిక శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఎంపికయ్యారు. ఈ సందర్బంగా విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు సాయిరామ్ గురువారం అభినందించారు.

సంబంధిత పోస్ట్