విద్యార్థి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషీయా

82చూసినవారు
విద్యార్థి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషీయా
రణస్థలం మండలం పాతర్లపల్లి జడ్పి ఉన్నత పాఠశాల సెంట్రింగ్ పనులు నాణ్యత లేని కారణంగా వనము కృష్ణంరాజు అనే 8వ తరగతి విద్యార్థి మృతి పట్ల వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి చెందారు. విద్యార్థి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం తరఫున ప్రకటించారు. కోరాడ శ్రీరామ్ అనే మరో విద్యార్థి కి గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్