టాలెంట్ టెస్ట్ లో సత్తా చాచిన ఎక్కల పాఠశాల విద్యార్థులు

68చూసినవారు
టాలెంట్ టెస్ట్ లో సత్తా చాచిన ఎక్కల పాఠశాల విద్యార్థులు
కంచిలిలో నిర్వహించిన మండల స్థాయి టాల్ంట్ పరీక్షలో ఎక్కల ఎంపీపీ పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. 4వ తరగతికి చెందిన నవదీప్, 3వ తరగతికి చెందిన హర్షాను పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు బుడ్డెపు కామేష్ రెడ్డి బుధవారం ఘనంగా సత్కరించారు. ఎక్కల పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో రాణించడం గర్వంగా ఉందని గిరిధర్, కామేష్ అన్నారు. విద్యార్థులకు ఎళ్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్