సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

1046చూసినవారు
సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
కవిటి మండలంలోని కవిటి కొత్తూరులో ఎంపీ లాండ్స్ నిధులు రూ. 5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకోవాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్