టిడిపి,
జనసేన, బిజెపి కూటమి నాయకుల సమన్వయ సమావేశం పలాసటిడిపి కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల
ువురు కూటమి సభ్యులు మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి టిడిపి నాయకురాలు గౌతు శిరీష గెలుపే లక్ష్యంగా పని చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో టిడిపి, బిజె
పి, జనసేన నాయకులు పాల్గొన్నారు.