న్యాయం కోసం పోరాడుతున్న మహిళకు చేయూతనివ్వండి

64చూసినవారు
న్యాయం కోసం పోరాడుతున్న మహిళకు చేయూతనివ్వండి
పలాస మండలం గురుదాసుపురం మద్దిల వాణిపై జరిగిన అమానుషమైన దాడిని ప్రగతిశీల మహిళాసంఘం నాయకురాలు పోతనపల్లి కుసుమ, పి. నాగమణి మంగళవారం తీవ్రంగా ఖండించారు. గురుదాసుపురం గ్రామానికి చెందిన సొర్ర ప్రశాంత్ వాణి 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఆయన మోసం చేయడంతో పెద్దలను ఆశ్రయించిగా, పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగింది. ఈరోజుకి తనను భార్యగా అంగీకరించక, మరో పెళ్లికి ప్రయత్నించడంతో న్యాయం కోసం పోరాటం చేస్తుంది.

సంబంధిత పోస్ట్