రక్తదానం చేసిన ఆ నలుగురు ట్రస్ట్ సభ్యులు

64చూసినవారు
రక్తదానం చేసిన ఆ నలుగురు ట్రస్ట్ సభ్యులు
పలాస ఆ నలుగురు ట్రస్ట్ ఆధ్వర్యంలో తల సేమియాతో బాధపడుతున్న వారికి సమయానికి రక్తాన్ని అందిస్తున్నారు. శ్యామల రావు పేషెంట్ తలసేమియాతో బాధ పడుతున్న ఆయనకి ఆ నలుగురు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతినెల బ్లడ్ ను అందిస్తున్నారు. సోమవారం పలాసకు చెందిన గ్రూప్ సభ్యులు దీనబంధు తన రక్తాన్ని ఆయనకు దానం చేశారు. రక్త దానం చేయడానికి యువత ముందుకు రావాలని ట్రస్ట్ సభ్యులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్