ప్రచారంలో పలాస మున్సిపాలిటీ వైసిపి నాయకులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పలాస మున్సిపాలిటీ నాయకులు శనివారం పాల్గొన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సిదిరి అప్పలరాజు, ఎంపీ అభ్యర్థి తిలక్ కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వార్డులోనికి వెళ్లి వారు ప్రచారము చేసారు.