పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

54చూసినవారు
పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఉగాది సందర్భంగా మెలియాపుట్టి మండలంలోని పాత్రలోవ గ్రామంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రోధినామ సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, పాతపట్నం నియోజకవర్గంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ఉగాది పచ్చడి అందరికీ పంపిణీ చేశారు. వైఎస్ఆర్సిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్