చేనేత సొసైటీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం

81చూసినవారు
చేనేత సొసైటీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం
చేనేత సొసైటీలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్సీపీ వీవర్స్ జిల్లా అధ్యక్షుడు మంచు చంద్రయ్య అన్నారు. ఆదివారం మంచు చంద్రయ్య పాతపట్నం మండలంలోని కొరసవాడలో విలేకరులతో మాట్లాడారు. సొసైటీని గత కొన్నేళ్లుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే కాగువాడ సొసైటికి గుర్తింపు తీసుకువచ్చానన్నారు. చేనేత కార్మికుల కోసం ప్రాణ త్యాగానికైనా అలాగే చేనేత కార్మికుల కోసం ఎల్లప్పుడు కష్ట పడతానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్