టిడిపి కార్యకర్త పాడె మోసి మానవత్వం చాటుకున్నఎమ్మెల్యే గోండు

59చూసినవారు
టీడీపీ నాయకుడు కోలా శ్రీనివాస్ దేవ్ మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే గోండు శంకరరావు తెలిపారు. బుధవారం మృతిడి ఇంటికి వెళ్లి ఆయన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వివరించారు. అనంతరం మానవత్వం చాటుకుని ఆయన పాడె మోసి అంత్య క్రియల్లో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్