టీటీడీ బ్రహ్మోత్సవాలుకి బోరుభద్ర కోలాట బృందం

55చూసినవారు
టీటీడీ బ్రహ్మోత్సవాలుకి బోరుభద్ర కోలాట బృందం
సంతబొమ్మలి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన సాయి గాయత్రీ కోలాటం బృందానికి తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు కి ఆహ్వానం అందినట్లు బుధవారం బృందం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 7న ప్రదర్శన చేయబోతున్నామని గ్రూప్ సభ్యులు హారిక, సంతోషి, దివ్య, నదియా, అనూష తెలిపారు. అయితే కోలాట బృందం టీటీడీ బ్రహ్మోత్సవాలుకి ఆహ్వానిచడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్