అచ్చెన్నాయుడుకి డీసీసీ అధ్యక్షుడి పరామర్శ

53చూసినవారు
అచ్చెన్నాయుడుకి డీసీసీ అధ్యక్షుడి పరామర్శ
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు సోమవారం సాయంత్రం పరామర్శించారు. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ చిత్రపటానికి పూలమాలతో ఆయన నివాళులర్పించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్