ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై నివేదిక కోరిన టీడీపీ అధిష్ఠానం

79చూసినవారు
ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై నివేదిక కోరిన టీడీపీ అధిష్ఠానం
AP: తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. ఆయన వ్యవహారంపై నివేదిక కోరింది. తిరువూరులో గత 10 నెలలుగా జరిగిన ఘటనలపై ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త కలిసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నేత రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 2 రోజుల్లో రాజీనామా చేస్తానని కొలికపూడి పేర్కొన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్