ఏపీ కొత్త ఎమ్మెల్సీల రేసులో తెరపైకి ఆ ఇద్దరి నేతల పేర్లు!

56చూసినవారు
ఏపీ కొత్త ఎమ్మెల్సీల రేసులో తెరపైకి ఆ ఇద్దరి నేతల పేర్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలపై చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన పొత్తు ధర్మాన్ని పాటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా ఉంది. పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన సత్యనారాయణ వర్మ, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ కోసం సీటును వదులుకున్నదేవినేని ఉమకు ఆ స్థానాలు దక్కుతాయని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత చంద్రబాబు, పవన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్