9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం: చంద్రబాబు

178400చూసినవారు
9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం: చంద్రబాబు
బొబ్బిలిలో ‘రా.. కదలి రా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాల నిలయం విజయనగరం అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు సంక్రాంతి కూడా చేసుకోలేని పరిస్థితి ఉందన్నారు.పేదల నడ్డి విరిచే ప్రభుత్వం, 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వమిదన్నారు. తాము అధికారంలోకి వస్తున్నామని... విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తామని, మద్యపాన నిషేధం చేయలేకపోతే ఓట్లు అడగనన్నారు.

సంబంధిత పోస్ట్