నాగేశ్వరరావుకు మోహిత్ రెడ్డి పరామర్శ

73చూసినవారు
నాగేశ్వరరావుకు మోహిత్ రెడ్డి పరామర్శ
చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ గడ్డంవారిపల్లికి చెందిన దొమ్మలపాటి నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధ పడుతుండగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. సోమవారం ఆయన ఇంటి వద్దకు చేరుకుని ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, మెరుగైన వైద్యం కోసం తమ వంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తక్షణ సహాయం కింద రూ. 5 వేలు ఆర్థిక సాయం చేసారు.

సంబంధిత పోస్ట్