శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో కేంద్రమంత్రి

82చూసినవారు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని శనివారం కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద శ్రీకాళహస్తి ఎమ్యెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎడిఫై విద్యాసంస్థల డైరెక్టర్ ప్రణీత్, ఆలయ ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నవారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్