పీజీఆర్ఎస్ లో 12 వినతులు: కమిషనర్

53చూసినవారు
పీజీఆర్ఎస్ లో 12 వినతులు: కమిషనర్
చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీ ఆర్ఎస్) కార్యక్రమంలో 12 ఫిర్యాదులు వచ్చినట్లు నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ చెప్పారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై నగర ప్రజలు అర్జీలు సమర్పించారు. అర్జీల పరిష్కారంపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో కమిషనర్ చర్చించారు.

సంబంధిత పోస్ట్