14 మందికి జరిమానా: ట్రాఫిక్ సీఐ

85చూసినవారు
14 మందికి జరిమానా: ట్రాఫిక్ సీఐ
చిత్తూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 14 మందికి లక్ష 45 వేల రుపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు శనివారం తెలిపారు. అయన మాట్లాడుతూ, 13 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున లక్ష 30 వేలు, రెండోసారి పట్టుబడ్డ ఒకరికి రూ. 15 వేలు జరిమానాను జడ్జ్ ఉమాదేవి విధించారన్నారు.

సంబంధిత పోస్ట్