ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పోస్టర్ విడుదల

58చూసినవారు
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పోస్టర్ విడుదల
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పోస్టర్ ను.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బందితో కలిసి విడుదల చేసారు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఆయుష్మాన్ భారత్ యోజన 6వ వార్షికోత్సవం సందర్భంగా.. ఆయుష్మాన్ పఖ్వాడా వేడుకలలో భాగంగా ఆయుష్మాన్ భారత్ వైద్య శిబిరంను ఎన్టీఆర్ వైద్య సేవ పథకంచే గుర్తించిన తిరుపతి జిల్లాలోని అన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఉచిత ఓపి సేవలు నిర్వహించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్