నందమూరి బాలకృష్ణ పర్యటనను విజయవంతం చేయాలి: పాశిం

67చూసినవారు
నందమూరి బాలకృష్ణ పర్యటనను విజయవంతం చేయాలి: పాశిం
నందమూరి బాలకృష్ణ పర్యటనను విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గం ఎన్డీయే కూటమి అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బాలకృష్ణకు స్వాగతం పలికి, పట్టణ పురవీధులలో బైక్ ర్యాలీ, టవర్ క్లాక్ సెంటర్ వద్ద సమావేశం ఉంటుందని తెలిపారు. టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్