మండలాలను పారిశ్రాంతంగా అభివృద్ధి చేస్తాం

58చూసినవారు
మండలాలను పారిశ్రాంతంగా అభివృద్ధి చేస్తాం
నగిరి నియోజకవర్గంలోని నిండ్ర, విజయపురం మండలాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నిండ్ర మండల కేంద్రంలో టైరోమర్ టైర్ల కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కెనడా టెక్నాలజీతో పెట్టుబడి పెట్టి టైర్ల కంపెనీ ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

సంబంధిత పోస్ట్