పుంగనూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

64చూసినవారు
పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష అధ్యక్షతన మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా.. పట్టణ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అనంతరం కౌన్సిలర్లు తమ వార్డులలో ఉన్నటువంటి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలో చేపట్టబోయే అభివృద్ధికి ఎన్డీఏ నాయకులు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కోరారు.

సంబంధిత పోస్ట్