గాయత్రీ దేవి అలంకారంలో శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు

74చూసినవారు
గాయత్రీ దేవి అలంకారంలో శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు
పులిచెర్ల మండలం దేవలంపేట శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలులో భాగంగా రెండవ రోజు శనివారం అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయంలో ఉదయం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణి ప్రకాష్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్