బోయకొండ ఆలయంలో ప్రత్యేక పూజలు

52చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, బోయకొండ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో హోమాధి కార్యక్రమాలను నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలను చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు.

సంబంధిత పోస్ట్