పట్టణానికి చేరుకున్న పీఠాధిపతులు

62చూసినవారు
పట్టణానికి చేరుకున్న పీఠాధిపతులు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బిసేవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ స్వగృహానికి శుక్రవారం దేశం నలుమూలల నుండి పీఠాధిపతులు, మఠాధిపతులు చేరుకున్నారు. వీరు రామచంద్ర యాదవ్ చేపడుతున్న తిరుమల పరిరక్షణ పాదయాత్రకు మద్దతుగా పుంగనూరు పట్టణానికి చేరుకున్నట్లు రామచంద్ర యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్