కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

74చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజయవాడలో గురువారం కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్