ప్రజాగలంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం

554చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో బేరివారి మండపం వద్ద శనివారం ప్రజా గళం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వేదిక మీద మాట్లాడుతూ అరాచక ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి కేంద్రంలో నరేంద్ర మోడీ రావాలి ఆంధ్రాలో చంద్రబాబు రావాలంటే అధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసేన నాయకులు బిజెపి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్