పెన్షన్ దారులకు తక్షణమే డబ్బులు చెల్లించాలి

71చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ అధ్యక్షులు విజయకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ ప్రభుత్వంలో ఖజానాలోని డబ్బులు అంత కూడా జగన్ రెడ్డి కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పెన్షన్ దారులకు మొండి చెయ్యి చూపించారని విమర్శించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్