స్వామివారిని దర్శించుకున్న రష్యన్లు

83చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని బుధవారం రష్యా కు చెందిన 43 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాలను అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్