జగన్ ను సీఏం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

63చూసినవారు
జగన్ ను సీఏం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
రాపూరు మండలం లోని సైదాదుపల్లిలో శుక్రవారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకుడు జగనన్న అని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను ఆపకుండా పేదలను ఆదుకున్నారని వివరించారు. అలాగే జగన్ మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్