రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం: కురుగొండ్ల

1054చూసినవారు
తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె సాయిప్రియను ఖరారు చేశారు. దీంతో ఆయన తన కుమార్తెతో కలిసి వెంకటగిరి పోలేరమ్మను దర్శించుకున్న తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి సీటును కురుగొండ్ల ఫ్యామిలీకి కేటాయించారు. అభ్యర్థిని రెండు రోజుల్లో ప్రకటిస్తాం. వరుసగా నాలుగోసారి మా కుటుంబానికి చంద్రబాబు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్