ట్రాక్టర్, బస్సు ఢీ.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

32461చూసినవారు
ట్రాక్టర్, బస్సు ఢీ.. ఐదుగురు దుర్మ‌ర‌ణం
అంబేద్క‌ర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్, బస్సు ఢీకొన‌డంతో ఐదుగురు కూలీలు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ప‌లువురు గాయాల‌పాల‌య్యారు. క్షతగాత్రులను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్నారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్