కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పోలవరం కాలువలో పడి ఇద్దరు మృతి చెందారు. బాపులపాడు మండలం వీరవల్లిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకుల మృత్యువాత పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు నాగూర్ బాషా, షేక్ షరీఫ్గా అధికారులు గుర్తించారు.