కలిసికట్టుగా పని చేద్దాం వైసీపీని ఊడేద్దాం: రామారావు

1042చూసినవారు
రానున్న సార్వత్రిక ఎన్నికలలో బిజెపి టిడిపి, జనసేన పార్టీలు సమిష్టిగా పనిచేసి అఖండ ఉన్న మెజార్టీతో బేబీ నాయనా ను గెలిపించి వైసీపీని ఓడిద్దామని బొబ్బిలి నియోజవర్గ బిజెపి కన్వీనర్ మరిశర్ల రామారావు అన్నారు. బొబ్బిలి పట్నం బీజేపీ కార్యాలయంలో శుక్రవారం పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన, టిడిపి నాయకులు కార్యకర్తలు తోపాటు బిజెపి నాయకులు భారీగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్