జనసేన పార్టీ, కూటమి ప్రయోజనాలే మాకు ప్రాధాన్యం

75చూసినవారు
జనసేన పార్టీ కూటమి ప్రయోజనాలే మాకు ప్రాధాన్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు అన్నారు. ఆయన శనివారం బొబ్బిలి జనసేన కార్యక్రమంలో మాట్లాడుతు బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాలలో జనసేన పార్టీ ప్రయాణాన్ని, జనసైనికుల పనితీరుని శంఖిస్తూ కొంతమంది రాజకీయ బ్రోకర్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. అధిష్టానంకి రాజకీయ పరిణామాలన్నిటినీ తెలియజేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్