శ్రీవారి సేవలో జనసేన నాయకులు

76చూసినవారు
శ్రీవారి సేవలో జనసేన నాయకులు
మెంటాడ మండలం మండల కేంద్రమైన మెంటాడలో శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం జనసేన పార్టీ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెంటాడ మండల జనసేన పార్టీ అధ్యక్షులు సబ్బవరపు రాజశేఖర్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్