నెల్లిమర్ల సెంచూరియన్ విశ్వవిద్యాలయం సిఎస్ఇ విభాగం స్కాలర్ గద్దె శ్రీదేవికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి బుధవారం పిహెచ్. డి ప్రదానం చేశారు. శ్రీదేవి చేసిన `ఎ స్టడీ ఆన్ డ్రగ్ రెస్పాన్స్ అండ్ సెన్సిటివిటీ ప్రెడిక్షన్ ఆన్ క్యాన్సర్ ప్రొటీన్ యూజింగ్ రెగ్రెషన్ బేస్డ్ అనే పరిశోధన అంశానికిగాను ఈ అవార్డు లభించింది.