బేబీ నాయన సమక్షంలో టీడీపీ లో చేరిన 15 కుటుంబలు

554చూసినవారు
బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం నెమలాం గ్రామం నుండి 15 కుటుంబలు సోమవారం బొబ్బిలి కోటలోకి వచ్చి బొబ్బిలి ఉమ్మడి పార్టీ ల ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబినాయన) సమక్షంలో ప్రస్తుత అధికార వైయస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరికీ బేబినాయన తెలుగుదేశంపార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్