బొబ్బిలి: ఆర్డబ్ల్యూఎస్ డిఈఈగా ఢిల్లేశ్వర్ రావు బాధ్యతలు

70చూసినవారు
బొబ్బిలి: ఆర్డబ్ల్యూఎస్  డిఈఈగా ఢిల్లేశ్వర్ రావు బాధ్యతలు
బొబ్బిలి మండలం, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ రూరల్ వాటర్ సప్లై( ఆర్ డబ్ల్యు ఎస్ ) సెక్షన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( డిఈఈ ) గా పి ఢిల్లేశ్వర్ రావు బాధ్యతలు చేపట్టారు. ఈయన పాలకొండ మండలం నుంచి బొబ్బిలి మండలానికి బదిలీపై రావడం జరిగింది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల నీటి సరఫరా విభాగం సమర్థవతంగా పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్