ఎన్నికల పై అవగాహన కార్యక్రమం

66చూసినవారు
ఎన్నికల పై అవగాహన కార్యక్రమం
తెర్లాం పోలీసు స్టేషను ఉద్దవోలు, సుందరాడ గ్రామంలో స్థానికులకు బొబ్బిలి డిఎస్పీ , బొబ్బిలి రూరల్ సీఐ, స్థానిక ఎస్సై రోణంకి రమేష్, సిబ్బందితో రానున్న ఎన్నికల పై అవగాహన కార్యక్రమం బుధవారం రాత్రి నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేలా సిబ్బందికి సహకరించాలని గ్రామస్తులను కోరారు. తగాదాలు జోలికి వెళ్ళద్దని, బైండోవర్ కేసులు చేసినందున అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్