ఇంటింట ధర్మ ప్రచార పాదయాత్ర

52చూసినవారు
నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో మహా కరుణ యాగంలో భాగంగా శనివారం సాయంత్రం ఇంటింట ధర్మ ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు సారధ్యంలో రామకృష్ణరాజు, శ్రీనివాసరాజులు ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలని రక్తమాంసాలు భుజించకుండా అహింస ధర్మాన్ని ఆచరించాలని కోరారు. మూగ జీవుల పట్ల జరుగుతున్న ఈ ఘోరహింస ఆపడంలో మీరు కూడా భాగస్తులు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్