మూడవ రైల్వే లైన్ భూ సేకరణను పరిశీలించిన జెసి

55చూసినవారు
మూడవ రైల్వే లైన్ భూ సేకరణను పరిశీలించిన జెసి
గజపతినగరం మండలంలోని పురిటిపెంట పరిధిలో మూడవ రైల్వే లైన్ భూ సేకరణకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవన్ బుధవారం పరిశీలించారు. ఎంత వరకు చెల్లింపులు జరపాలో సమగ్రంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రత్న కుమార్, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్