పలు గ్రామాలలో పర్యటించిన ప్రమీల గాంధీ

59చూసినవారు
పలు గ్రామాలలో పర్యటించిన ప్రమీల గాంధీ
మెంటాడ మండలంలో సోమవారం మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ పర్యటించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా లోతుగెడ్డ, ఆండ్ర జగన్నాధపురం గ్రామాలలో పర్యటించి, పొంగుతున్న వాగులను పరిశీలించారు. ప్రజలు ప్రమాదకరంగా ఉన్న వాగులను దాటవద్దని సూచించారు. ఆండ్ర సంత రద్దు చేస్తున్నట్లు తెలిపారు, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్