దత్తిలో లోఓల్టేజి సమస్య పరిష్కరించాలి

70చూసినవారు
దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామంలో లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని గురువారం ఆ గ్రామస్తులు కోరారు. దీని కారణంగా బెవర పవన్, బుడుమూరి ఎండుబాబుల కు చెందిన ఇన్వెర్టర్లు, పైల భాస్కరరావు చెందిన మోటారు, జమ్ము సత్యనారాయణ టీవీ పాడై నట్లు తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎయిర్ టెల్ టవర్ కారణంగా సమస్యలు వస్తున్నాయని, టవర్ కు ప్రత్యేక ట్రాన్స్ పార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్