కురుపాంలో రక్తదాన వైద్య శిబిరం

60చూసినవారు
కురుపాంలో రక్తదాన వైద్య శిబిరం
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ జన్మదినోత్సవం సందర్భంగా కురుపాంలో మంగళవారం రక్తదాన వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కురుపాం ఆసుపత్రిలో రోగులకు వీరేష్ చంద్రదేవ్ సతీమణి సంజన, ధీరజ్ చంద్రదేవ్ పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి ఎమ్మెల్యేలు జగదీశ్వరి, విజయ్ చంద్ర, బేబినాయన, మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్ చంద్రదేవ్, టీడీపీ నాయకులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్