మన్యం జిల్లాలో పెద్ద ఎత్తున స్వచ్ఛతా హీ సేవ

69చూసినవారు
మన్యం జిల్లాలో పెద్ద ఎత్తున స్వచ్ఛతా హీ సేవ
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంను జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిందని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. మంగళవారం స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా పురపాలక శాఖ అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. పారిశుధ్య కార్మికులు జిల్లాను పరిశుభ్రపరచడంలో చాలా కృషి చేశారని అభినందనలు తెలియజేసారు. పార్వతీపురం మన్యం జిల్లా అంతటా స్వచ్ఛతా కార్యక్రమాలు ముమ్మరంగా జరిగాయన్నారు.

సంబంధిత పోస్ట్