కురుపాంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
కురుపాం మండల కేంద్రంలోని మంతెనవలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు నగదు అందజేశారు. అనంతరం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వీరేష్ చంద్రదేవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్