సాంబన్నవలస లో పారిశుధ్య డ్రైవ్ పరిశీలన

85చూసినవారు
సాంబన్నవలస లో పారిశుధ్య డ్రైవ్ పరిశీలన
ప్రతి గ్రామంలో పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యాధికారి డా. సంతోశ్ కుమార్ గురువారం గరుగుబిల్లి మండలంలోని సాంబన్నవలసలో జరుగుతున్న పారిశుధ్య డ్రైవ్ను పరిశీలించారు. గ్రామంలో నీటి నిల్వలు, బురద గుంటలను గుర్తించి సంబంధిత సెక్రెటరీకి, గ్రీన్ అంబాసిడర్లకు పూడికలను తీయించమని ఆదేశించారు. ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరాలను గుర్తించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్